Monday, September 15, 2014

కాశ్మీరు వరద బాధితులకు బి యస్ యన్ యల్ ఉద్యోగుల వితరణ

కనీ విని ఎరుగని రీతిలో ప్రకృతి ప్రకోపానికి గురైన కాశ్మీరు వరద బాధితులకు బి యస్ యన్ యల్ ఉద్యోగులు తమ వంతు సహయంగా ఒక రోజు జీతాన్ని (మూలవేతనం) వితరణ గా ప్రకటించాలని బియస్ యన్ యల్ ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి.

No comments:

Post a Comment