Tuesday, March 6, 2012

త్వరలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయి

ఈ రోజు వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తు దేశంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం వుందని బిజెపి పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ ఎన్ డి టీ వి కిచ్చిన ఇంటర్వ్యూ లో  తెలియచేశారు.  ఉత్తరప్రదేశ్ లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచగల సమాజ్ వాది పార్టీ ఇక కాంగ్రెస్ మీద ఆధారపడనవసరం లేదు, పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బిల్లులకు మద్దతు ఇవ్వకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment