Thursday, October 2, 2014

ఎంత తేడా?

ఈ రోజు పేపరులో వచ్చిన రెండు వార్తలు చూడండి తేడా ఎంతో మీకు కుడా తెలుస్తుంది.  ఒకరు పర్యావరణానికి హనికరమని తన ప్లెక్సీలు తొలగిస్తే మరో పక్క మన  దొరవారి ప్లెక్సీ కాలిందని దాని మీద ఎంతో విలువయిన ప్రజా వనరులను పణంగా పెట్టి ఎంక్వయిరీ.  మరో విషయం నిన్న మన ప్రధాని నరేంద్ర మోది గారు పిలుపు మేరకు దేశ ప్రజలందరూ స్వచ్ఛ భారత్ కు ప్రమాణం చేసి తమవంతు శుద్ధి కార్యక్రమాన్ని చేపడితే మన సియం గారు మాత్రం ఎక్కడా కనపడలేదు.  మీరేమైనా చూశారా?







1 comment: